భక్తుల దర్శనానికి సంబంధించిన అంశం మినహా ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనలు యథావిధిగా నవంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.దాదాపు 5 నెలల లాక్డౌన్ తర్వాత ఆగస్టు 16న వైష్ణోదేవి ఆలయాన్ని తిరిగి తెరిచారు. మొదట్లో 2 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు.
భక్తుల దర్శనానికి సంబంధించిన అంశం మినహా ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనలు యథావిధిగా నవంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.దాదాపు 5 నెలల లాక్డౌన్ తర్వాత ఆగస్టు 16న వైష్ణోదేవి ఆలయాన్ని తిరిగి తెరిచారు. మొదట్లో 2 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు.