హైదరాబాద్ లో భారీ వరదలు సామాన్యులకు ఏ రేంజ్ లో చుక్కలు చూపించాయో అందరికి తెలిసిందే. హైదరాబాద్ వరదల దెబ్బకు అసలు ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే  రాష్ట్ర ప్రభుత్వం వరదలతో ఇబ్బంది పడే వారికి పది వేల ఆర్ధిక సహాయం చేస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సహాయం అందలేదు.

సికింద్రాబాద్ లో ఈరోజు వరద సహాయం ఇస్తారా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. సాయం కోసం   ఉత్కంఠ తో ఎదురు చూస్తున్న సికింద్రాబాద్ నియోజక వర్గ ప్రజలకు రోజు నిరాశే వ్యక్తమవుతుంది. సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషన్ జోనల్ కార్యాలయం లో డబ్బు డిపాజిట్  చేసారు ఉద్యోగులు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం లో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: