గతంలో మహానేత వైఎస్సార్ సిఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించినట్టుగానే సీమ ఎత్తి పోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు మొదలు పెట్టాడు చంద్రబాబు అని ఆయన ఆరోపణలు చేసారు. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తప్పక తగులుతుంది అని ఆయన హెచ్చరించారు. కాగా ఇటీవల దీనికి సంబంధించిన తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణా ఈ ప్రాజెక్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
గతంలో మహానేత వైఎస్సార్ సిఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించినట్టుగానే సీమ ఎత్తి పోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు మొదలు పెట్టాడు చంద్రబాబు అని ఆయన ఆరోపణలు చేసారు. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తప్పక తగులుతుంది అని ఆయన హెచ్చరించారు. కాగా ఇటీవల దీనికి సంబంధించిన తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణా ఈ ప్రాజెక్ట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.