పోలవరం కోసం ఇచ్చిన నిధులు దారిమళ్లించినట్టు కేంద్రానికి ఫిర్యాదులు వెళ్ళాయి. నవంబర్ 2వ తేదీ నాటి సమావేశంలో కేంద్రం నిర్ణయం బహిర్గతం చేసే అవకాశం ఉందని అంటున్నారు. తక్షణమే ఇవ్వాల్సిన రూ.2234 కోట్లపై కూడా షరతులతో మెలిక పెట్టింది. మరి ఈ విషయంలో ఏపీ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అర్ధం కావడం లేదు. జగన్ ఈ నిర్ణయంపై కాస్త సీరియస్ గానే ఉన్నారు.
పోలవరం కోసం ఇచ్చిన నిధులు దారిమళ్లించినట్టు కేంద్రానికి ఫిర్యాదులు వెళ్ళాయి. నవంబర్ 2వ తేదీ నాటి సమావేశంలో కేంద్రం నిర్ణయం బహిర్గతం చేసే అవకాశం ఉందని అంటున్నారు. తక్షణమే ఇవ్వాల్సిన రూ.2234 కోట్లపై కూడా షరతులతో మెలిక పెట్టింది. మరి ఈ విషయంలో ఏపీ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అర్ధం కావడం లేదు. జగన్ ఈ నిర్ణయంపై కాస్త సీరియస్ గానే ఉన్నారు.