పోలవరంపై ఉండవల్లి వ్యాఖ్యలు అర్థరహితం అని ఆయన ఆరోపించారు. పోలవరంపై జగన్ పోరాటం చేయడం లేదు అనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. పోలవరం ప్రాజెక్టుపై రాజీలేని పోరాటం చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు.వచ్చే ఏడాదిలోగా ఆర్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేస్తాం అని భరత్ అన్నారు. కేంద్రంపై వ్యతిరేకతతో వెళ్తే సాధించేది ఏమీ లేదు అని మార్గాని పేర్కొన్నారు.
పోలవరంపై ఉండవల్లి వ్యాఖ్యలు అర్థరహితం అని ఆయన ఆరోపించారు. పోలవరంపై జగన్ పోరాటం చేయడం లేదు అనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. పోలవరం ప్రాజెక్టుపై రాజీలేని పోరాటం చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు.వచ్చే ఏడాదిలోగా ఆర్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేస్తాం అని భరత్ అన్నారు. కేంద్రంపై వ్యతిరేకతతో వెళ్తే సాధించేది ఏమీ లేదు అని మార్గాని పేర్కొన్నారు.