కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం 20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిధుల విషయంలో కేంద్రం వైఖరిని తప్పుబడుతూ ఏపీలో రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈ తరుణంలో జగన్... ప్రధానికి లేఖ రాయడంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం 20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిధుల విషయంలో కేంద్రం వైఖరిని తప్పుబడుతూ ఏపీలో రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈ తరుణంలో జగన్... ప్రధానికి లేఖ రాయడంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.