ఒక కోడి గుడ్డు మీదే ఏడాదికి 2400 కోట్లు వైసిపి నేతలు దోచుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడుతుంది అని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు టీడీపీ కి అధ్యక్షుడా.... చంద్రబాబు నాయుడు కుటుంబానికి అధ్యక్షుడా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న అవినీతిని బీజేపీ వదలదు అని సోము వీర్రాజు హెచ్చరించారు.
ఒక కోడి గుడ్డు మీదే ఏడాదికి 2400 కోట్లు వైసిపి నేతలు దోచుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడుతుంది అని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు టీడీపీ కి అధ్యక్షుడా.... చంద్రబాబు నాయుడు కుటుంబానికి అధ్యక్షుడా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న అవినీతిని బీజేపీ వదలదు అని సోము వీర్రాజు హెచ్చరించారు.