ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఏక్నాథ్ శిందే, ఛాగన్ భజ్బుల్లను సమన్వయకర్తలుగా నియమించారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే.ఈ వివాదం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే మరాఠీలు నవంబరు 1ని బ్లాక్డేగా పాటిస్తారు. ఈ ఏడాది ఆ రోజున మహారాష్ట్ర మంత్రులందరూ నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహించనున్నారు.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఏక్నాథ్ శిందే, ఛాగన్ భజ్బుల్లను సమన్వయకర్తలుగా నియమించారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే.ఈ వివాదం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే మరాఠీలు నవంబరు 1ని బ్లాక్డేగా పాటిస్తారు. ఈ ఏడాది ఆ రోజున మహారాష్ట్ర మంత్రులందరూ నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహించనున్నారు.