పుల్వామా ఉగ్రాదాడిని తమ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వ విజయంగా అభివర్ణించింది పాకిస్థాన్. ఆ దేశ పార్లమెంట్ వేదికగా ఓ మంత్రి ఈ వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడే వారి నిజస్వరూపం బయటపడిందన్నారు మోదీ. నీచ రాజకీయాలను మానుకోవాలని సర్దార్ సాక్షిగా అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నారు మోదీ.
పుల్వామా ఉగ్రాదాడిని తమ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వ విజయంగా అభివర్ణించింది పాకిస్థాన్. ఆ దేశ పార్లమెంట్ వేదికగా ఓ మంత్రి ఈ వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడే వారి నిజస్వరూపం బయటపడిందన్నారు మోదీ. నీచ రాజకీయాలను మానుకోవాలని సర్దార్ సాక్షిగా అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నారు మోదీ.