సుమారు 40 నిమిషాల పాటు 200 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతి చేరుకున్నారు. అంతకు ముందు కేవడియాలోని నీటి విమానాశ్రయం వద్ద కొంత సమయం గడిపారు ప్రధాని. సీ-ప్లేన్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.19 మంది ప్రయాణించేందుకు వీలు కలిగిన ఈ విమానం గుజరాత్ కేవడియా సమీపంలోని ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి మధ్య తిరగనుంది.
సుమారు 40 నిమిషాల పాటు 200 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతి చేరుకున్నారు. అంతకు ముందు కేవడియాలోని నీటి విమానాశ్రయం వద్ద కొంత సమయం గడిపారు ప్రధాని. సీ-ప్లేన్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.19 మంది ప్రయాణించేందుకు వీలు కలిగిన ఈ విమానం గుజరాత్ కేవడియా సమీపంలోని ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి మధ్య తిరగనుంది.