భారతదేశంలో జైష్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే ప్రధాన కమాండర్లలో జాన్ ఒకడు. ఇక్కడి పరిస్థితులను అతను పాకిస్తాన్ చేరవేస్తూ ఉంటాడు. భారత ఉగ్రవాద నిరోధక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జైష్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు మీదుగా 14 మంది ప్రత్యేక శిక్షణ పొందిన ఉగ్రవాదులు గుజరన్వాలా వద్ద చొరబడటానికి ఎదురు చూస్తున్నారు అని వెల్లడించారు. గ్లోబల్ పొజిషనింగ్ సెట్లు, వైర్లెస్ హ్యాండ్హెల్డ్ సెట్లు వాటిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
భారతదేశంలో జైష్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే ప్రధాన కమాండర్లలో జాన్ ఒకడు. ఇక్కడి పరిస్థితులను అతను పాకిస్తాన్ చేరవేస్తూ ఉంటాడు. భారత ఉగ్రవాద నిరోధక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జైష్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు మీదుగా 14 మంది ప్రత్యేక శిక్షణ పొందిన ఉగ్రవాదులు గుజరన్వాలా వద్ద చొరబడటానికి ఎదురు చూస్తున్నారు అని వెల్లడించారు. గ్లోబల్ పొజిషనింగ్ సెట్లు, వైర్లెస్ హ్యాండ్హెల్డ్ సెట్లు వాటిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.