తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం అభ్యర్ధులను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. బి.జె.పి నుండి 539 , సి.పి.ఐ నుండి 22, సి.పి.ఐ(ఎం) నుండి 19, కాంగ్రెస్ నుండి 348, ఎం.ఐ.ఎం నుండి 72, టి.ఆర్.ఎస్ నుండి 527 మంది, టి.డి.పి నుండి 202, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 143 , స్వతంత్రులు 613 నామినేషన్లు ఖరారు చేసారు. ఆదివారం, నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందఐ చెప్పారు.
తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం అభ్యర్ధులను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. బి.జె.పి నుండి 539 , సి.పి.ఐ నుండి 22, సి.పి.ఐ(ఎం) నుండి 19, కాంగ్రెస్ నుండి 348, ఎం.ఐ.ఎం నుండి 72, టి.ఆర్.ఎస్ నుండి 527 మంది, టి.డి.పి నుండి 202, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 143 , స్వతంత్రులు 613 నామినేషన్లు ఖరారు చేసారు. ఆదివారం, నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందఐ చెప్పారు.