పోలవరంలోకి కమ్యూనిస్టులను అనుమతించండి అని డిమాండ్ చేసారు. పోలవరంకు వెళుతున్న వారిని ఎందుకు నిర్భంధిస్తున్నారు అని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓడి గెలిచింది అన్నారు. గెలుపు కోసం మోడీ ఎంతటికైనా దిగజారుతున్నాడు అని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమయ్యే విధంగా ప్రధాని నిర్ణయాలు ఉన్నాయి అన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోడీ ప్రధానిగా పనిచేస్తున్నారా..? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలను కెసిఆర్, కెటిఆర్ లు ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తుంటారు అని ప్రశ్నించారు.
పోలవరంలోకి కమ్యూనిస్టులను అనుమతించండి అని డిమాండ్ చేసారు. పోలవరంకు వెళుతున్న వారిని ఎందుకు నిర్భంధిస్తున్నారు అని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓడి గెలిచింది అన్నారు. గెలుపు కోసం మోడీ ఎంతటికైనా దిగజారుతున్నాడు అని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమయ్యే విధంగా ప్రధాని నిర్ణయాలు ఉన్నాయి అన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోడీ ప్రధానిగా పనిచేస్తున్నారా..? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలను కెసిఆర్, కెటిఆర్ లు ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తుంటారు అని ప్రశ్నించారు.