ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను ఆదివారం ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడారు. అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. తీవ్ర గాయాల పాలైన కృష్ణయ్య, వీరాస్వామిలకు అత్యున్నత వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆయన కోరారు. ఇక ఈ ఘటనలో పోలీసుల తీరుపై కూడా తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను ఆదివారం ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడారు. అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. తీవ్ర గాయాల పాలైన కృష్ణయ్య, వీరాస్వామిలకు అత్యున్నత వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆయన కోరారు. ఇక ఈ ఘటనలో పోలీసుల తీరుపై కూడా తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది.