తెలంగాణాలో ఎంఐఎం, తెరాస మధ్య ఉన్న స్నేహం గురించి అందరికి తెలిసిందే. ఒవైసీలతో సిఎం కేసీఆర్ స్నేహం చేస్తున్నారు. ఒక రెండు పార్టీల మధ్య విమర్శలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అనే విషయం అందరికి తెలిసిందే. అయితే గ్రేటర్ హైదరాబ్బాద్ ఎన్నికల దెబ్బకు సీన్ ఒక్కసారిగా మారిపోయిందా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. తాజాగా మజ్లీస్ ఎమ్మెల్యే ఒకరు కీలక వ్యాఖ్యలు చేసారు.

మజ్లిస్ చార్మినార్ ఎమ్మెల్యే ahmed KHAN' target='_blank' title='ముంతాజ్ అహ్మద్ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర విమర్శలు చేసారు. మేము తలుచుకుంటే రెండు నెలల్లోనే టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూల్చేస్తాం  అని ఆయన అన్నారు. కేటీఆర్ చిలక నిన్న మొన్న రాజకీయాల్లో కళ్ళు తెరిచాడు అని ఆయన కేటిఆర్ పై వ్యాఖ్యలు చేసారు. మజ్లీస్ పార్టీ చాలా చూసింది అన్నారు. మా అధినేత చెప్పినట్టు రాజకీయం మా ఇంటి గుమస్తా తో సమానం అన్నారు ఎమ్మెల్యే...

మరింత సమాచారం తెలుసుకోండి: