138.48 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐవోటీ ప్రాజెక్టును చేపట్టాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వెయ్యి ఆటోల్లో ట్రాకింగ్ డివైజ్ లు ఏర్పాటు చేసారు అధికారులు. వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. దీనిపై హర్షం వ్యక్తమవుతుంది.
138.48 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐవోటీ ప్రాజెక్టును చేపట్టాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వెయ్యి ఆటోల్లో ట్రాకింగ్ డివైజ్ లు ఏర్పాటు చేసారు అధికారులు. వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. దీనిపై హర్షం వ్యక్తమవుతుంది.