పిటీషన్ దాఖలు చేసింది బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్. ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసి యాక్ట్ సెక్షన్ 52ఈ రీజర్వేషన్ పాలసీ కి విరుద్ధంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసారు. నేడు పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారిస్తుంది. అయితే పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పిన సంగతి తెలిసిందే.
పిటీషన్ దాఖలు చేసింది బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్. ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసి యాక్ట్ సెక్షన్ 52ఈ రీజర్వేషన్ పాలసీ కి విరుద్ధంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసారు. నేడు పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారిస్తుంది. అయితే పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పిన సంగతి తెలిసిందే.