ఇంద్రకీలాద్రి, అమ్మవారి దేవస్థానములో శ్రీ శార్వరీ నామ సంవత్సర భవానీ మండల దీక్షాలు ప్రారంభం అయ్యాయి. 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు  భవనిలకు మాలాధారణ మండల దీక్షలు ఉంటాయి.  25వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న భవానీ దీక్షలు ఉంటాయి అని అధికారులు చెప్పారు. డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి అర్ధమండల దీక్షలు.   డిసెంబర్ 17 నుండి 19  వరకు అర్ధమండల  మాల ధారణ దీక్షలు ఉంటాయి.

 డిసెంబర్ 29న సాయంత్రం  6 గంటలకు సత్యనారాయణపురం లోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి  కలిసి జ్యోతులు  ప్రారంభిస్తారు. మాలా విరమణ మహోత్సవం 05-01-2021 నుండి ది.09-01-2021 వరకు జనవరి 5వ తేదీ ఉదయం 6.50  నిమిషాలకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభం అవుతాయి. జనవరి 9వ తేదీన ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: