కరోనావైరస్ ని ఓడించడానికి వ్యాక్సిన్ తయారి కోసం ఇప్పుడు ప్రపంచం మొత్తం,, ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కీలక అడుగు పడుతుంది. వ్యాక్సిన్ ని ముందుగానే అందించడానికి కొందరిని కేంద్రం ఎంపిక చేస్తుంది. భారతదేశం లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇతర ప్రతినిధులతో మంగళవారం టీకా పంపిణీ వ్యూహాన్ని చర్చించే అవకాశం ఉంది.

నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ శనివారం మాట్లాడుతూ, ఆస్ట్రాజెనెకాకు యుకె ప్రభుత్వం నుండి అనుమతి లభిస్తే, పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అధికారాన్ని భారతదేశం మంజూరు చేయవచ్చని అన్నారు . భారతదేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ స్క్రిప్ట్ ప్రకారం జరిగితే మూడవ దశ ట్రయల్స్ జనవరి-ఫిబ్రవరి 2021 నాటికి ముగుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: