కరోనా బారిన పడిన షిబ్దాస్ బెనర్జీ (75) ను నవంబర్ 4 న బాల్రాంపూర్ బసు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. నవంబర్ 13 న, ఆసుపత్రి తన బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అప్పగించడం అంత్యక్రియలు చేయడం కూడా జరిగాయి. ఒక వారం తర్వాత ఆసుపత్రి అతని కుటుంబ సభ్యులను పిలిచి, అతను సజీవంగా ఉన్నాడని, కరోనా నుంచి కోలుకున్నాడు అని చెప్పారు.
కరోనా బారిన పడిన షిబ్దాస్ బెనర్జీ (75) ను నవంబర్ 4 న బాల్రాంపూర్ బసు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. నవంబర్ 13 న, ఆసుపత్రి తన బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అప్పగించడం అంత్యక్రియలు చేయడం కూడా జరిగాయి. ఒక వారం తర్వాత ఆసుపత్రి అతని కుటుంబ సభ్యులను పిలిచి, అతను సజీవంగా ఉన్నాడని, కరోనా నుంచి కోలుకున్నాడు అని చెప్పారు.