బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ మలక్ పెట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. తనతో ఉత్తమ్ మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. రెండు రోజులలో విజయ శాంతి తో పాటు మరి కొందరు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరనున్నారని ఆమె వ్యాఖ్యలు చేసారు.
బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ మలక్ పెట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. తనతో ఉత్తమ్ మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. రెండు రోజులలో విజయ శాంతి తో పాటు మరి కొందరు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరనున్నారని ఆమె వ్యాఖ్యలు చేసారు.