ఇకపై భాగ్యలక్ష్మీ దేవాలయం దగ్గరే మా అడ్డా పెడ్తాం అన్నారు. అభివృద్ధి, రాజకీయంగా హైదరాబాద్ మారాల్సిన అవసరం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి అని, డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తామని పేదలను ప్రభుత్వం మోసం చేసింది అని మండిపడ్డారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుకుంటోంది అని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ తీరుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇకపై భాగ్యలక్ష్మీ దేవాలయం దగ్గరే మా అడ్డా పెడ్తాం అన్నారు. అభివృద్ధి, రాజకీయంగా హైదరాబాద్ మారాల్సిన అవసరం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి అని, డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తామని పేదలను ప్రభుత్వం మోసం చేసింది అని మండిపడ్డారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుకుంటోంది అని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ తీరుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.