మరికాసేపట్లో సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజ్ లో మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తుంది. మార్పు కోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతుంది. చేంజ్ హైదరాబాద్ వెబ్ సైట్ ప్రారంభం కూడా చేస్తారు బిజెపి నేతలు. బీజేపీ యవ జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్య ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తారు. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొంటారు.
మరికాసేపట్లో సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజ్ లో మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తుంది. మార్పు కోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతుంది. చేంజ్ హైదరాబాద్ వెబ్ సైట్ ప్రారంభం కూడా చేస్తారు బిజెపి నేతలు. బీజేపీ యవ జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్య ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తారు. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొంటారు.