కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మంత్రికి వినతి పత్రం సమర్పించారు ఎంపీ వర్గీయులు. ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి మహిళా కార్యకర్తలు తీసుకుని వెళ్ళారు. ఎంపీ తలారి రంగయ్య వర్గీయుల నిరసన మధ్య కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన కొనసాగుతుంది. ఇక ఎమ్మెల్యే ఎంపీ మధ్య గత కొంత కాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మంత్రికి వినతి పత్రం సమర్పించారు ఎంపీ వర్గీయులు. ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి మహిళా కార్యకర్తలు తీసుకుని వెళ్ళారు. ఎంపీ తలారి రంగయ్య వర్గీయుల నిరసన మధ్య కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన కొనసాగుతుంది. ఇక ఎమ్మెల్యే ఎంపీ మధ్య గత కొంత కాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.