రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేశాం అని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కోవిడ్ నిభందనలు అనుసరించి రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేశాం అని ఆయన అన్నారు. .రాష్ట్రపతికీ స్వాగతం పలికేందుకు రేపు తిరుపతి రానున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్... రాష్ట్రపతితో పాటు శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ర్టపతి పర్యటనలో 30 నిముషాలు పాటు సిఎం జగన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేశాం అని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కోవిడ్ నిభందనలు అనుసరించి రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేశాం అని ఆయన అన్నారు. .రాష్ట్రపతికీ స్వాగతం పలికేందుకు రేపు తిరుపతి రానున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్... రాష్ట్రపతితో పాటు శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ర్టపతి పర్యటనలో 30 నిముషాలు పాటు సిఎం జగన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.