హైకోర్ట్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో ప్రతివాదులు ఎక్కువగా ఉన్నందున ప్రత్యక్ష విచారణ చేపట్టాలని నిర్ణయించింది ధర్మాసనం. హై కోర్టులో ప్రత్యక్ష విచారణ ప్రారంభమైన వెంటనే సుమోటో కేసు విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ వాయిదా వేసింది. ఇక దీనిపై ఇప్పటికే సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి రెండో రోజు విచారణ జరిగింది. మరి ఈ కేసులో ఎవరు దోషులో చూడాలి.
హైకోర్ట్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో ప్రతివాదులు ఎక్కువగా ఉన్నందున ప్రత్యక్ష విచారణ చేపట్టాలని నిర్ణయించింది ధర్మాసనం. హై కోర్టులో ప్రత్యక్ష విచారణ ప్రారంభమైన వెంటనే సుమోటో కేసు విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ వాయిదా వేసింది. ఇక దీనిపై ఇప్పటికే సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి రెండో రోజు విచారణ జరిగింది. మరి ఈ కేసులో ఎవరు దోషులో చూడాలి.