కాసేపట్లో తుఫాన్ గా మారే అవకాశం ఉంది అని ప్రస్తుతం ఇది తీవ్ర వాయిగుండం గా ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది. రైతులు అందరూ అప్రమత్తంగా ఉండాలి అని సముద్రంలో వేటకు అసలు వెళ్ళే ప్రయత్నం చేయవద్దు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో అన్ని ఓడ రేవుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.br
కాసేపట్లో తుఫాన్ గా మారే అవకాశం ఉంది అని ప్రస్తుతం ఇది తీవ్ర వాయిగుండం గా ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది. రైతులు అందరూ అప్రమత్తంగా ఉండాలి అని సముద్రంలో వేటకు అసలు వెళ్ళే ప్రయత్నం చేయవద్దు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో అన్ని ఓడ రేవుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.br