ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చైనాను కట్టడి చేయడానికి మన దేశం రెడీ అవుతుంది. ఇక చైనా ఆగడాలను సహించే పరిస్థితి లేదు అని కేంద్రం అంటుంది. ఈ నేపధ్యంలోనే త్వరలో రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ సరిహద్దులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సైనికులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది అని, 10 వేల మంది సైనికులను మొహరించవచ్చు అని అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చైనాను కట్టడి చేయడానికి మన దేశం రెడీ అవుతుంది. ఇక చైనా ఆగడాలను సహించే పరిస్థితి లేదు అని కేంద్రం అంటుంది. ఈ నేపధ్యంలోనే త్వరలో రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ సరిహద్దులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సైనికులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది అని, 10 వేల మంది సైనికులను మొహరించవచ్చు అని అంటున్నారు.