సాయంత్రం 3.50కి తిరుగు ప్రయాణం కావాల్సిన సమయం… సా.4.50 గంటలకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైమానిక దళ ప్రత్యేక విమానంలో మొదట అహ్మదాబాద్ కు వెళ్తారని అధికారులు చెప్పారు. కాని తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై కు బయలుదేరి వెళ్లేలా రాష్ట్రపతి పర్యటనలో మార్పులున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వెల్లడించారు. రాష్ట్రపతి పర్యటన నేపధ్యంలో జాగ్రత్తగా చర్యలు చేపట్టారు.
సాయంత్రం 3.50కి తిరుగు ప్రయాణం కావాల్సిన సమయం… సా.4.50 గంటలకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైమానిక దళ ప్రత్యేక విమానంలో మొదట అహ్మదాబాద్ కు వెళ్తారని అధికారులు చెప్పారు. కాని తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై కు బయలుదేరి వెళ్లేలా రాష్ట్రపతి పర్యటనలో మార్పులున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వెల్లడించారు. రాష్ట్రపతి పర్యటన నేపధ్యంలో జాగ్రత్తగా చర్యలు చేపట్టారు.