పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ అభిప్రాయాలు మేరకే ఉంటుంది అని స్పష్టం చేసారు. గురజాల ప్రజల అభిప్రాయాలను సీఎం దృష్టి కి తీసుకెళ్తా అని ఆయన వ్యాఖ్యానించారు. 26 కంటే ఎక్కువ జిల్లాల ఏర్పాటైతే పల్నాడు ప్రాంత ప్రజల డిమాండ్ అసెంబ్లీ లో వినిపిస్తా అని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గురజాల కు ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుంచుకోవాలి అని ఆయన సూచించారు.
పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ అభిప్రాయాలు మేరకే ఉంటుంది అని స్పష్టం చేసారు. గురజాల ప్రజల అభిప్రాయాలను సీఎం దృష్టి కి తీసుకెళ్తా అని ఆయన వ్యాఖ్యానించారు. 26 కంటే ఎక్కువ జిల్లాల ఏర్పాటైతే పల్నాడు ప్రాంత ప్రజల డిమాండ్ అసెంబ్లీ లో వినిపిస్తా అని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గురజాల కు ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుంచుకోవాలి అని ఆయన సూచించారు.