గుంటూరు జిల్లాలో ఇప్పుడు పల్నాడు జల్లా ఏర్పాటు విషయంలో అక్కడి నేతలు కాస్త ఎక్కువగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార విపక్షాలు ఎక్కువగా దీనికి సంబంధించి పోరాటం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా... పల్నాడు జిల్లా ఏర్పాటు పై స్పందించిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి... కీలక వ్యాఖ్యలు చేసారు. గురజాల కేంద్రం గా జిల్లా ఏర్పాటు mahesh REDDY' target='_blank' title='కాసు మహేష్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాసు మహేష్ రెడ్డి చేతిలో లేదు అన్నారు.

పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ అభిప్రాయాలు మేరకే ఉంటుంది అని స్పష్టం చేసారు. గురజాల ప్రజల అభిప్రాయాలను సీఎం దృష్టి కి తీసుకెళ్తా అని ఆయన వ్యాఖ్యానించారు. 26 కంటే ఎక్కువ జిల్లాల ఏర్పాటైతే పల్నాడు ప్రాంత ప్రజల డిమాండ్ అసెంబ్లీ లో వినిపిస్తా అని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక  గురజాల కు ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుంచుకోవాలి అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: