ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో 37,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 91,77,841కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 480 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,34,218కు చేరుకుంది. దేశంలో 4,38,667 యాక్టివ్ కేసులున్నాయి. 86,04,955 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సెకండ్ వే మొదలయ్యే అవకాశం ఉండటంతో అందరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో 37,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 91,77,841కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 480 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,34,218కు చేరుకుంది. దేశంలో 4,38,667 యాక్టివ్ కేసులున్నాయి. 86,04,955 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సెకండ్ వే మొదలయ్యే అవకాశం ఉండటంతో అందరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.