ముస్లిం శ్మశానవాటికలో వైసీపీ నేతలు మట్టిని తవ్వుకుపోతుంటే ప్రశ్నించడమే తప్పైపోయిందా? అని నిలదీశారు. పది మంది ముందు దాడి చేసి, తిడుతూ అవమానిస్తారా? అని ప్రశ్నించారు. ఆయన ప్రాణాలు పోయుంటే ఆ కుటుంబానికి జవాబుదారీ ఎవరు? అని నిలదీశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుల పై చర్య తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.
ముస్లిం శ్మశానవాటికలో వైసీపీ నేతలు మట్టిని తవ్వుకుపోతుంటే ప్రశ్నించడమే తప్పైపోయిందా? అని నిలదీశారు. పది మంది ముందు దాడి చేసి, తిడుతూ అవమానిస్తారా? అని ప్రశ్నించారు. ఆయన ప్రాణాలు పోయుంటే ఆ కుటుంబానికి జవాబుదారీ ఎవరు? అని నిలదీశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుల పై చర్య తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.