ప్రజా వ్యతిరేకత పెరిగే సరికి వైసీపీ సాంప్రదాయాలు గుర్తొచ్చాయి అని విమర్శించారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా తిరుపతిలో అభ్యర్థిని ప్రకటించారని రోజా అనడం హాస్యాస్పదం అన్నారు. ఎప్పుడు రద్దవుతుందో తెలియని ఎమ్మెల్సీతో బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నారు అని, దళితులను దగా చేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని నిలదీశారు. చనిపోయిన కుటుంబంలోనే సీటు ఇవ్వాలని జగన్ రెడ్డికి రోజా ఎందుకు చెప్పలేదు? అని నిలదీశారు.
ప్రజా వ్యతిరేకత పెరిగే సరికి వైసీపీ సాంప్రదాయాలు గుర్తొచ్చాయి అని విమర్శించారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా తిరుపతిలో అభ్యర్థిని ప్రకటించారని రోజా అనడం హాస్యాస్పదం అన్నారు. ఎప్పుడు రద్దవుతుందో తెలియని ఎమ్మెల్సీతో బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నారు అని, దళితులను దగా చేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని నిలదీశారు. చనిపోయిన కుటుంబంలోనే సీటు ఇవ్వాలని జగన్ రెడ్డికి రోజా ఎందుకు చెప్పలేదు? అని నిలదీశారు.