నవంబర్ 28న తిరుమలలో దర్శనం చేసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారానికి తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి శ్రీకారం చుడతారు అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం నాడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశంతో పాటు ఎన్నికల ప్రచారంలో పనబాక లక్ష్మీ పాల్గొననున్నారు. పార్లమెంట్ స్థానంలో విస్తృతంగా పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ కూడా త్వరలో ప్రచారం చేయనుంది.
నవంబర్ 28న తిరుమలలో దర్శనం చేసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారానికి తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి శ్రీకారం చుడతారు అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం నాడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశంతో పాటు ఎన్నికల ప్రచారంలో పనబాక లక్ష్మీ పాల్గొననున్నారు. పార్లమెంట్ స్థానంలో విస్తృతంగా పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ కూడా త్వరలో ప్రచారం చేయనుంది.