భూముల మీద కన్నేసి భూములు లాక్కొని ప్రయత్నం మొదలు పెట్టారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రతి శనివారం కూల్చివేతలు కార్యక్రమం పెట్టారు అని విమర్శలు చేసారు. టిడిపి నేతలే కాదు, పేద ప్రజల భూములు కూడా లాక్కుంటున్నారు అని మండిపడ్డారు. ఎయిర్పోర్ట్ ప్రారంభం కాకుండా విశాఖ ఎయిర్పోర్ట్ ఆపివేయాలని విజయసాయిరెడ్డి లెటర్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.
భూముల మీద కన్నేసి భూములు లాక్కొని ప్రయత్నం మొదలు పెట్టారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రతి శనివారం కూల్చివేతలు కార్యక్రమం పెట్టారు అని విమర్శలు చేసారు. టిడిపి నేతలే కాదు, పేద ప్రజల భూములు కూడా లాక్కుంటున్నారు అని మండిపడ్డారు. ఎయిర్పోర్ట్ ప్రారంభం కాకుండా విశాఖ ఎయిర్పోర్ట్ ఆపివేయాలని విజయసాయిరెడ్డి లెటర్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.