చెన్నైకి ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో నివర్ తుఫాన్ ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్ తీవ్రత గంట గంటకు పెరుగుతుంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. తీరం దాటే సమయంలో నివర్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు తమిళనాడులో సెలవు కూడా ప్రకటించారు.
చెన్నైకి ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో నివర్ తుఫాన్ ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్ తీవ్రత గంట గంటకు పెరుగుతుంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. తీరం దాటే సమయంలో నివర్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు తమిళనాడులో సెలవు కూడా ప్రకటించారు.