గ్రేటర్ ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. వచ్చిన వెంటనే సిఎం ని టార్గెట్ చేసి విమర్శలు చేసారు. ఆమె ఇవాళ మ్యానిఫెస్టో విడుదల చేస్తారు. తెలంగాణలో తెరాస, ఎంఐఎంలు కలిసి సాగుతున్నాయి అని ఆమె మండిపడ్డారు. తెరాస ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు అన్నారు. హైదరాబాద్ వరదల్లో 80 మంది మృతి చెందారు  అని ఆమె ఆరోపించారు.

ఇక బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మాది ఢిల్లీ పార్టీనే.. కానీ గడిల పార్టీ కాదు అని ఆమె స్పష్టం చేసారు. ఇక బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండాలా? అని ప్రశ్నించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. నిన్న ఈ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: