ఈనెల 27న సిఎం యోగీ ఆదిత్యానాత్ హైదరాబాదు, చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తారని ఆయన వెల్లడించారు. 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా మేథావులతో సమావేశం నిర్వహిస్తారని ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటులో ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. 29న అమిత్ షా సికింద్రాబాద్ పార్లమెంటు లో ప్రచారం నిర్వహిస్తారు అని ఆయన అన్నారు. ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు.
ఈనెల 27న సిఎం యోగీ ఆదిత్యానాత్ హైదరాబాదు, చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తారని ఆయన వెల్లడించారు. 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా మేథావులతో సమావేశం నిర్వహిస్తారని ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటులో ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. 29న అమిత్ షా సికింద్రాబాద్ పార్లమెంటు లో ప్రచారం నిర్వహిస్తారు అని ఆయన అన్నారు. ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు.