నగర ప్రజలు సోషల్ మీడియా లో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని సూచించారు. మత ఘర్షణలు , లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేసే వాళ్లపై పీడీ యాక్ట్ లు పెడతామని సీపీ అంజనీ హెచ్చరికలు చేసారు. నగరంలో ఎలాంటి ఘటనలు జరిగినా భారీ మూల్యం తప్పదు అని సోషల్ మీడియా లో జరుగుతున్న అసత్య ప్రచారకులకు సీపీ వార్నింగ్ ఇచ్చారు.
నగర ప్రజలు సోషల్ మీడియా లో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని సూచించారు. మత ఘర్షణలు , లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేసే వాళ్లపై పీడీ యాక్ట్ లు పెడతామని సీపీ అంజనీ హెచ్చరికలు చేసారు. నగరంలో ఎలాంటి ఘటనలు జరిగినా భారీ మూల్యం తప్పదు అని సోషల్ మీడియా లో జరుగుతున్న అసత్య ప్రచారకులకు సీపీ వార్నింగ్ ఇచ్చారు.