ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మండిపడ్డారు. వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్ధించారు. రాజకీయాలు చూడవద్దు అని, ప్రజలు అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచనలు చేసారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మండిపడ్డారు. వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్ధించారు. రాజకీయాలు చూడవద్దు అని, ప్రజలు అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచనలు చేసారు.