ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. కేంద్రం రోహింగ్యాలను వెనక్కి పంపిస్తుంది అన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం మాకుంది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి కేటీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకాని తనం అని ఎద్దేవా చేసారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీ లను బీజేపీ గౌరవిస్తోంది అన్నారు. తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని ఖండిస్తున్నానని ఆయన వ్యాఖ్యలు చేసారు.
ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. కేంద్రం రోహింగ్యాలను వెనక్కి పంపిస్తుంది అన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం మాకుంది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి కేటీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకాని తనం అని ఎద్దేవా చేసారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీ లను బీజేపీ గౌరవిస్తోంది అన్నారు. తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని ఖండిస్తున్నానని ఆయన వ్యాఖ్యలు చేసారు.