ఇసుక మాఫియా దోపిడితో లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకునే దుస్థితి తెచ్చారు అన్నారు. బీసీలకు వైకాపా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అని సూచించారు. వారి హక్కుల సాధనకు పునరంకితమై పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి అని, జ్యోతిరావు పూలె, మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసమే ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారు అన్నారు. పార్టీకి బీసీలు ఉండగా ఉంటున్నారనే అక్కసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించారు అన్నారు.
ఇసుక మాఫియా దోపిడితో లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకునే దుస్థితి తెచ్చారు అన్నారు. బీసీలకు వైకాపా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అని సూచించారు. వారి హక్కుల సాధనకు పునరంకితమై పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి అని, జ్యోతిరావు పూలె, మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసమే ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారు అన్నారు. పార్టీకి బీసీలు ఉండగా ఉంటున్నారనే అక్కసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించారు అన్నారు.