కాగా 12 మందిని సభ నుంచి అధికార పార్టీ సస్పెండ్ చేసింది. చంద్రబాబు సహా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసారు. సస్పెన్షన్ చేసిన సభ్యులను సభ నుంచి లాబీల్లోకి తీసుకొస్తున్నారు మార్షల్స్. లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్న టీడీపీ సభ్యులు... ప్రభుత్వం నియంతృత్వంలో ముందుకు పోతుంది అని మండిపడ్డారు. సిఎం జగన్ పై మండిపడ్డారు.
కాగా 12 మందిని సభ నుంచి అధికార పార్టీ సస్పెండ్ చేసింది. చంద్రబాబు సహా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసారు. సస్పెన్షన్ చేసిన సభ్యులను సభ నుంచి లాబీల్లోకి తీసుకొస్తున్నారు మార్షల్స్. లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్న టీడీపీ సభ్యులు... ప్రభుత్వం నియంతృత్వంలో ముందుకు పోతుంది అని మండిపడ్డారు. సిఎం జగన్ పై మండిపడ్డారు.