ప్రతి కార్యకర్తలు రేపు ఉదయం ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద అందరూ అందుబాటులో ఉండాలని కోరారు అని ఆయన పేర్కొన్నారు. చైతన్య పురి ఇన్సిపెక్టర్ పై చర్యలు తీసుకోక పోతే మేమే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరగాలంటే బ్యాలన్స్ గా ఎన్నికలు జరిపించాలని , డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నామని ఆయన అన్నారు.
ప్రతి కార్యకర్తలు రేపు ఉదయం ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద అందరూ అందుబాటులో ఉండాలని కోరారు అని ఆయన పేర్కొన్నారు. చైతన్య పురి ఇన్సిపెక్టర్ పై చర్యలు తీసుకోక పోతే మేమే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరగాలంటే బ్యాలన్స్ గా ఎన్నికలు జరిపించాలని , డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నామని ఆయన అన్నారు.