దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది భారతదేశం యొక్క అంతర్గత విషయం... అనవసరమైన వ్యాఖ్యలు చేసారు అని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశం యొక్క అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవి అని ఆయన పేర్కొన్నారు. ఆ దేశ కేబినేట్ లో కూడా సిక్కులు ఎక్కువగా ఉన్నారు. సిక్కు జనాభా ఎక్కువగా ఉండటంతో ఆయన వారికి మద్దతుగా మాట్లాడారు.
దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది భారతదేశం యొక్క అంతర్గత విషయం... అనవసరమైన వ్యాఖ్యలు చేసారు అని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశం యొక్క అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవి అని ఆయన పేర్కొన్నారు. ఆ దేశ కేబినేట్ లో కూడా సిక్కులు ఎక్కువగా ఉన్నారు. సిక్కు జనాభా ఎక్కువగా ఉండటంతో ఆయన వారికి మద్దతుగా మాట్లాడారు.