దీనిపై బిజెపి హైకోర్ట్ కి వెళ్ళగా... బీజేపీ నేతలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారం కు వాయిదా వేసింది హైకోర్టు. కాగా ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.
దీనిపై బిజెపి హైకోర్ట్ కి వెళ్ళగా... బీజేపీ నేతలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారం కు వాయిదా వేసింది హైకోర్టు. కాగా ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.