తెలంగాణా ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్ షాక్ ఇచ్చింది. అర్ధరాత్రి ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ హైకోర్ట్ సస్పెండ్ చేసారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవలని ఎన్నికల సంఘానికి హైకోర్టు  ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం... పెన్ తో వేసిన బ్యాలెట్ లను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

దీనిపై బిజెపి హైకోర్ట్ కి వెళ్ళగా... బీజేపీ నేతలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారం కు వాయిదా వేసింది హైకోర్టు. కాగా ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: