హైకోర్టు ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్న ఎలక్షన్ కమిషన్.. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేసి స్వీకరించాలని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేయనుంది. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ లను మాత్రమే కౌంట్ చేయాలని ఎన్నికల సంఘంకు స్పష్టం చేసింది.
హైకోర్టు ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్న ఎలక్షన్ కమిషన్.. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేసి స్వీకరించాలని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేయనుంది. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ లను మాత్రమే కౌంట్ చేయాలని ఎన్నికల సంఘంకు స్పష్టం చేసింది.