గోషామాల్ నియోజకవర్గంలో ని 6 డివిజన్లలో కౌంటింగ్ ప్రారంభం కాగా బిజెపి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఆధిక్యంలో ఉన్న అభ్యర్ధులను ఒక్కసారి చూస్తే 1. శంకర్ యాదవ్ ముందంజలో ఉన్నారు. బేగం బజార్ డివిజన్ లో ఆయన లీడింగ్ లో ఉన్నారు. 2.జె.రవి. జాంబగ్ డివిజన్ లో ముందంజలో ఉన్నారు. ఎంఐఎం  అభ్యర్ధి ఆయన. 3. శశికళ లీడింగ్ ఉన్నారు. మాఘాళహట్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు.

4.జాకీర్ భాక్రి దత్తాత్రేయ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎంఐఎం తరుపున పోటీ ఉండగా లీడింగ్ లో ఉన్నారు. గన్ ఫౌండ్రీ నుంచి సురేఖ లీడింగ్ లో ఉన్నారు. ఆమె బిజెపి నుంచి పోటీ చేస్తున్నారు. 6.లాల్సింగ్ బీజేపీ నుంచి గోశామహల్ డివిజన్ లో ముందంజలో ఉన్నారు.  రాజా సింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఈ నియోజకవర్గంలో బిజెపి దూకుడుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: