నేడు ప్రపంచమంతా ఎన్నికలు జరుగుతుంటే.. వద్దంటున్నారు అని ఎద్దేవా చేసారు. విద్వేషం, విధ్వంసం తప్ప ప్రజల గురించి, ప్రజా సంక్షేమం ఏనాడైనా ఆలోచించారా? అని ఆయన నిలదీశారు. అసెంబ్లీలో ఒక్క రోజైనా మాస్కు పెట్టుకోని ముఖ్యమంత్రి, మంత్రులు కరోనా గురించి మాట్లాడడం హాస్యం అన్నారు. లాక్డౌన్ ఎత్తివేయాలని 2019 ఏప్రిల్ 13న ప్రధానమంత్రికి లేఖ రాసారని, ఆయన మండిపడ్డారు. ఎన్నికలు పెడితే ప్రజలు చెప్పుతో కొడతారనే భయంతో నో అంటున్నారు అని ఆయన విమర్శించారు.
నేడు ప్రపంచమంతా ఎన్నికలు జరుగుతుంటే.. వద్దంటున్నారు అని ఎద్దేవా చేసారు. విద్వేషం, విధ్వంసం తప్ప ప్రజల గురించి, ప్రజా సంక్షేమం ఏనాడైనా ఆలోచించారా? అని ఆయన నిలదీశారు. అసెంబ్లీలో ఒక్క రోజైనా మాస్కు పెట్టుకోని ముఖ్యమంత్రి, మంత్రులు కరోనా గురించి మాట్లాడడం హాస్యం అన్నారు. లాక్డౌన్ ఎత్తివేయాలని 2019 ఏప్రిల్ 13న ప్రధానమంత్రికి లేఖ రాసారని, ఆయన మండిపడ్డారు. ఎన్నికలు పెడితే ప్రజలు చెప్పుతో కొడతారనే భయంతో నో అంటున్నారు అని ఆయన విమర్శించారు.