ఏపీలో ప‌లు సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలోనే కాకుండా.. విద్యా వ్య‌వ‌స్థ‌లోనూ ఎన్నో మార్పులు తెచ్చేందుకు త‌న వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటోన్న ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా మ‌రో సంచ‌లన నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 2021- 22 విద్యాసంవత్సంరం నుంచి పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించారు. ముందుగా 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని, తర్వాత దశల వారీగా అమలు చేయాలని అధికారులను సూచించారు. దీనిపై ఆయ‌న అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: